Sunday, 17 May 2026
  • Home  
  • సీఎం సభ విజయవంతం చేద్దాము : పేరం రవిబాబు
- ఆంధ్రప్రదేశ్

సీఎం సభ విజయవంతం చేద్దాము : పేరం రవిబాబు

మే నెల 19న తుమ్మలపెంటలో జరిగే మత్స్యకారుల సమావేశానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్న సందర్భంగా రుద్రకోట గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని గ్రామ కమిటీ అధ్యక్షులు పేరం రవిబాబు కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమయానికి హాజరై కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మే నెల 19న తుమ్మలపెంటలో జరిగే మత్స్యకారుల సమావేశానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్న సందర్భంగా రుద్రకోట గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని గ్రామ కమిటీ అధ్యక్షులు పేరం రవిబాబు కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమయానికి హాజరై కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.