Tuesday, 8 July 2025
  • Home  
  • శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి
- Featured

శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి

రాపూరు, జూన్ 08, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి): సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం పొట్టెంపాడు గ్రామంలో సుమారు 1.33 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.కరోనా కష్టకాలంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు తోడుగా నిలిచాము.లాక్ డౌన్ కారణంగా అభివృద్ధి పనులపై దృష్టి సారించలేక పోయాము.ప్రస్తుతం తిరిగి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో గ్రామాల్లో సమస్యలు చాలా వరకు పరిష్కరించబడుతున్నాయి. గ్రామ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు.ఇంటి ముంగిటకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.కరోనా నియంత్రణ లో వాలంటీర్ల పాత్ర మరిచి పోలేనిది.కరోనా కష్ట కాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో లక్ష కుటుంబాలకు పైగా బియ్యం, వంట నూనె పంపిణీ చేయడం జరిగింది.అందరి సహాయ సహకారంతో “సర్వేపల్లి రైతన్న కానుక” సమర్ధవంతంగా పంపిణీ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు.నాడు – నేడు ద్వారా పాఠశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది.గత ఐదు సంవత్సరాల్లో నిలిచిపోయిన అభివృద్ధి కలిపి, 15 సంవత్సరాల అభివృద్ధి ని చేసి చూపిస్తాను.చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా, కరువు విలయ తాండవం చేస్తుంది.జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే మహానేత రాజశేఖర్ రెడ్డి గారి పాలన తిరిగి రావడం, వర్షాలు సకాలంలో పడి, జలాశయాలు నిండి, రైతులు సంతోషంగా ఉన్నారు.చంద్రబాబు నాయుడుకు భవనాల రంగులతో ఏమి ఇబ్బందులు వచ్చాయో చెప్పమనండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భవనాలు, స్కూళ్లు, వాటర్ ట్యాంక్లు, అన్న క్యాంటీన్లు, బస్టాండ్లు చివరకు స్మశాన వాటికలకు కూడా పసుపు రంగు పులిమిన సంగతి మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు.చంద్రబాబు ఉనికిని కాపాడుకునేందు పాటు పడుతున్నాడు తప్ప ప్రజల అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకునే పరిస్థితిలో లేదు.గ్రామాల్లో పూర్తి స్థాయిలో “తన -మన” అనే భేదం లేకుండా అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాము అని తెలిపారు

రాపూరు, జూన్ 08, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి): సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం పొట్టెంపాడు గ్రామంలో సుమారు 1.33 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.కరోనా కష్టకాలంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు తోడుగా నిలిచాము.లాక్ డౌన్ కారణంగా అభివృద్ధి పనులపై దృష్టి సారించలేక పోయాము.ప్రస్తుతం తిరిగి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో గ్రామాల్లో సమస్యలు చాలా వరకు పరిష్కరించబడుతున్నాయి. గ్రామ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు.ఇంటి ముంగిటకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.కరోనా నియంత్రణ లో వాలంటీర్ల పాత్ర మరిచి పోలేనిది.కరోనా కష్ట కాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో లక్ష కుటుంబాలకు పైగా బియ్యం, వంట నూనె పంపిణీ చేయడం జరిగింది.అందరి సహాయ సహకారంతో “సర్వేపల్లి రైతన్న కానుక” సమర్ధవంతంగా పంపిణీ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు.నాడు – నేడు ద్వారా పాఠశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది.గత ఐదు సంవత్సరాల్లో నిలిచిపోయిన అభివృద్ధి కలిపి, 15 సంవత్సరాల అభివృద్ధి ని చేసి చూపిస్తాను.చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా, కరువు విలయ తాండవం చేస్తుంది.జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే మహానేత రాజశేఖర్ రెడ్డి గారి పాలన తిరిగి రావడం, వర్షాలు సకాలంలో పడి, జలాశయాలు నిండి, రైతులు సంతోషంగా ఉన్నారు.చంద్రబాబు నాయుడుకు భవనాల రంగులతో ఏమి ఇబ్బందులు వచ్చాయో చెప్పమనండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భవనాలు, స్కూళ్లు, వాటర్ ట్యాంక్లు, అన్న క్యాంటీన్లు, బస్టాండ్లు చివరకు స్మశాన వాటికలకు కూడా పసుపు రంగు పులిమిన సంగతి మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు.చంద్రబాబు ఉనికిని కాపాడుకునేందు పాటు పడుతున్నాడు తప్ప ప్రజల అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకునే పరిస్థితిలో లేదు.గ్రామాల్లో పూర్తి స్థాయిలో “తన -మన” అనే భేదం లేకుండా అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాము అని తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

Send us message

పున్నమి  @2025. All Rights Reserved.