Tuesday, 15 July 2025
  • Home  
  • వి.యస్‌.యు లో మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలు
- Featured - ఆంధ్రప్రదేశ్

వి.యస్‌.యు లో మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలు

వి.యస్‌.యు లో మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలు నెల్లూరు, అక్టోబర్‌ 2 (పున్నమి విలేకరి) : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో 150వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆచార్య . అందె ప్రసాద్‌ గారు విచ్చేసి గాంధీ చిత్రపటానికి పుష్పగుచ్చాలు సమర్పించారు. రిజిస్ట్రార్‌ గారు మాటా ్లడుతూ గాంధీగారి ఆశయసాధనలో మనం అందరం పాలు పంచుకోవలని సూచించారు ,అదే విధంగా సత్యం, అహింస మార్గాలను ఈ తరం విద్యా ర్థిని, విద్యార్థులు ఆచరించాలని కోరారు. మన భారత ప్రభుత్వం గాంధీగారి 150 వ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛత -స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలు మొదలు పెట్టారు . ఈ కార్య క్రమంలో విద్యార్థులందరూ విరివిగా పాల్గొ నాలని మరియు మన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని ప్లాస్టిక్‌ రహిత ప్రాంగణంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ జయంతి ఉత్స వాలను పురస్కరించుకుని గాంధీ యన్‌ స్టడీ సెంటర్‌ వివిధ సాహిత్య పోటీలను నిర్వహించి విజయం సాధించిన విద్యార్థులకు ప్రశంశ పత్రాలను అందజేసింది . ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఆచార్య కె . వి. యస్‌ జవహర్‌ బాబు గారు, సి డి సి డీన్‌ ఆచార్య విజయనంద్‌ బాబు గారు, గాంధీయన్‌ స్టడీ సెంటర్‌ సమ న్వయకర్త డా. నీలమణికంఠ గారు, విద్యార్థి, విద్యార్థినులు, భోదన , బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు .

వి.యస్‌.యు లో మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలు

నెల్లూరు, అక్టోబర్‌ 2 (పున్నమి విలేకరి) : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో 150వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆచార్య . అందె ప్రసాద్‌ గారు విచ్చేసి గాంధీ చిత్రపటానికి పుష్పగుచ్చాలు సమర్పించారు. రిజిస్ట్రార్‌ గారు మాటా ్లడుతూ గాంధీగారి ఆశయసాధనలో మనం అందరం పాలు పంచుకోవలని సూచించారు ,అదే విధంగా సత్యం, అహింస మార్గాలను ఈ తరం విద్యా ర్థిని, విద్యార్థులు ఆచరించాలని కోరారు. మన భారత ప్రభుత్వం గాంధీగారి 150 వ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛత -స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలు మొదలు పెట్టారు . ఈ కార్య క్రమంలో విద్యార్థులందరూ విరివిగా పాల్గొ నాలని మరియు మన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని ప్లాస్టిక్‌ రహిత ప్రాంగణంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ జయంతి ఉత్స వాలను పురస్కరించుకుని గాంధీ యన్‌ స్టడీ సెంటర్‌ వివిధ సాహిత్య పోటీలను నిర్వహించి విజయం సాధించిన విద్యార్థులకు ప్రశంశ పత్రాలను అందజేసింది . ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఆచార్య కె . వి. యస్‌ జవహర్‌ బాబు గారు, సి డి సి డీన్‌ ఆచార్య విజయనంద్‌ బాబు గారు, గాంధీయన్‌ స్టడీ సెంటర్‌ సమ న్వయకర్త డా. నీలమణికంఠ గారు, విద్యార్థి, విద్యార్థినులు, భోదన , బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.