Saturday, 17 January 2026
  • Home  
  • వలస కూలీల తరలింపుపై అధికారులతో చర్చ
- Featured

వలస కూలీల తరలింపుపై అధికారులతో చర్చ

పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️ జిల్లాలో ఉత్తర ప్రదేశ్,వెస్ట్ బెంగాల్,ఒరిస్సా,బీహార్ రాష్ట్రాలకు సంబంధించి సుమారు నాలుగు వేల మంది వలస కూలీలు ఉన్నారని,వారిని వారి స్వస్థలాలకు చేర్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లాకలెక్టర్ శేషగిరిబాబు ఆదేశించారు. ఆదివారం అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…పక్క జిల్లా అధికారులతో చర్చించి వారిని స్వస్థలాలకు పంపేటప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు

పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️

జిల్లాలో ఉత్తర ప్రదేశ్,వెస్ట్ బెంగాల్,ఒరిస్సా,బీహార్ రాష్ట్రాలకు సంబంధించి సుమారు నాలుగు వేల మంది వలస కూలీలు ఉన్నారని,వారిని వారి స్వస్థలాలకు చేర్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లాకలెక్టర్ శేషగిరిబాబు ఆదేశించారు. ఆదివారం అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…పక్క జిల్లా అధికారులతో చర్చించి వారిని స్వస్థలాలకు పంపేటప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.