మనుబోలు 22-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) లాక్డౌన్ తో మనుబోలు మండలం లోని400 విశ్వబ్రాహ్మణ కుటుంబాలు చితికి పోయినవి ఉపాధి లేక పస్తులు తో అల్లాడుతున్నారు వారిని ఆదుకోవాలని మనుబోలు మండలం విశ్వబ్రాహ్మణ గౌరవ అధ్యక్షుడు జగదీష్ బాబు కోరినారు ఇ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్ కి ఎంపిడిఓ కి వినతిపత్రం ని సమర్పించారు ఈ కార్యక్రమంలో మండల విశ్వబ్రాహ్మణ గౌరవ అధ్యక్షుడు జగదీష్ బాబు,అధ్యక్షుడు రాము ఆచారీ ప్రభాకర్ రవి చైత్యన్య అమరేంద్ర ఆచారీ తదితరులు పాల్గొన్నారు.
లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న విశ్వబ్రాహ్మణ లను ప్రభుత్వం ఆదుకోవాలి
మనుబోలు 22-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) లాక్డౌన్ తో మనుబోలు మండలం లోని400 విశ్వబ్రాహ్మణ కుటుంబాలు చితికి పోయినవి ఉపాధి లేక పస్తులు తో అల్లాడుతున్నారు వారిని ఆదుకోవాలని మనుబోలు మండలం విశ్వబ్రాహ్మణ గౌరవ అధ్యక్షుడు జగదీష్ బాబు కోరినారు ఇ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్ కి ఎంపిడిఓ కి వినతిపత్రం ని సమర్పించారు ఈ కార్యక్రమంలో మండల విశ్వబ్రాహ్మణ గౌరవ అధ్యక్షుడు జగదీష్ బాబు,అధ్యక్షుడు రాము ఆచారీ ప్రభాకర్ రవి చైత్యన్య అమరేంద్ర ఆచారీ తదితరులు పాల్గొన్నారు.