రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండల పరిధిలో 18 సచివాలయాలకు సంబంధించి 18 రైతు భరోసా కేంద్రాలను ఈనెల 30 తేదీన ప్రారంభించడం జరుగుతున్నది అని మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ తెలిపారు ఇకనుండి రైతులకు వ్యవసాయ శాఖ సేవలను గ్రామ స్థాయిలో పొందవచ్చు అనగా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు రైతులకు రైతు భరోసా కేంద్రాల నుండి సరఫరా చేస్తారు అని తెలియజేశారు.
రాపూరు మండలం లో 18 రైతు భరోసా కేంద్రాల
రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండల పరిధిలో 18 సచివాలయాలకు సంబంధించి 18 రైతు భరోసా కేంద్రాలను ఈనెల 30 తేదీన ప్రారంభించడం జరుగుతున్నది అని మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ తెలిపారు ఇకనుండి రైతులకు వ్యవసాయ శాఖ సేవలను గ్రామ స్థాయిలో పొందవచ్చు అనగా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు రైతులకు రైతు భరోసా కేంద్రాల నుండి సరఫరా చేస్తారు అని తెలియజేశారు.