ఇటీవల నందలూరు మండలంలో కురిసిన భారీ వర్షాల దాటికి నందలూరు మండలంలోని అన్ని గ్రామాల్లో వరి పంట పూర్తిగా నీటిలో మునిగిపోయి నేలమట్టమైనది అని. దీని వలన మండలంలోని రైతులు పూర్తిగా నష్ట పోయారు అని. కష్టపడి పండించిన పంట తమ కళ్ళ ముందే నేలమట్టం కావడంతో మండలంలోని రైతులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు అని.సత్వరమే మండలంలోని రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి గారు శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు నీ వ్యవసాయ సంబంధిత అధికారులను మరియు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ను రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు.

మెంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఎద్దుల విజయ సాగర్
ఇటీవల నందలూరు మండలంలో కురిసిన భారీ వర్షాల దాటికి నందలూరు మండలంలోని అన్ని గ్రామాల్లో వరి పంట పూర్తిగా నీటిలో మునిగిపోయి నేలమట్టమైనది అని. దీని వలన మండలంలోని రైతులు పూర్తిగా నష్ట పోయారు అని. కష్టపడి పండించిన పంట తమ కళ్ళ ముందే నేలమట్టం కావడంతో మండలంలోని రైతులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు అని.సత్వరమే మండలంలోని రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి గారు శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు నీ వ్యవసాయ సంబంధిత అధికారులను మరియు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ను రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు.

