క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో గత పది సంవత్సరాలు కొనసాగుతున్న శ్రీ జములమ్మ దేవి జాతరకు వేలాదిమంది భక్తులు వస్తున్న క్రమంలో దేవాలయానికి వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి అని అడగగా రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి బీటీ రోడ్డుకు మంజూరు విజ్ఞప్తి చేయగా స్పందించిన మంత్రిగారు గ్రావెల్ తో రోడ్డు మరమ్మత్తు చేయుటకు నిధులు మంజూరు చేసి సంబంధిత అధికారులకు సిఫారసు చేయగా ఈరోజు పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పూజారి గోవర్ధన్ సర్పంచ్ మ్యాకలీ సురేష్ గ్రామ పెద్దలు పంచాయతీ కార్యదర్శి మ్యాకాలిరామచంద్ర, రామచంద్ర మాస్టర్, నల్లే శ్రీనివాసులు పల్దొడ్డి శరణప్ప గౌడ, జయప్ప గౌడ, సోమ శేఖర్ గౌడ్ సుదర్శన్ కె నారాయణ నల్లే నరసప్ప నల్లే వెంకటేష్ బి శరణ్ జి శరన్ నల్లే సాయబన్న, ఆసాది వివేకానంద తదితరులు పాల్గొన్నారు



