Thursday, 17 September 2026
  • Home  
  • మహానందిలో రూ. 40 లక్షలతో నంది మండపం
- నంద్యాల

మహానందిలో రూ. 40 లక్షలతో నంది మండపం

నంద్యాల: మహానంది క్షేత్రంలోని పెద్ద రాతి నంది విగ్రహం చుట్టూ సుమారు రూ. 40 లక్షలకు పైగా సొంత నిధులతో మండపం నిర్మించేందుకు గుంటూరుకు చెందిన దాతలు రవీంద్ర, లక్ష్మి అపర్ణ దంపతులు ముందుకొచ్చారు. ఈ మేరకు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆలయ ఈవో ఎన్. శ్రీనివాసరెడ్డికి వారు హామీ ఇచ్చారు. ప్రదోషకాల నందీశ్వర అభిషేకం నిర్వహణతో పాటు భక్తులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఈ మండపాన్ని నిర్మించనున్నారు.

నంద్యాల: మహానంది క్షేత్రంలోని పెద్ద రాతి నంది విగ్రహం చుట్టూ సుమారు రూ. 40 లక్షలకు పైగా సొంత నిధులతో మండపం నిర్మించేందుకు గుంటూరుకు చెందిన దాతలు రవీంద్ర, లక్ష్మి అపర్ణ దంపతులు ముందుకొచ్చారు. ఈ మేరకు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆలయ ఈవో ఎన్. శ్రీనివాసరెడ్డికి వారు హామీ ఇచ్చారు. ప్రదోషకాల నందీశ్వర అభిషేకం నిర్వహణతో పాటు భక్తులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఈ మండపాన్ని నిర్మించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.