Wednesday, 9 September 2026
  • Home  
  • మండపాల నిర్వాహకులకు డిఎస్పి సూచనలు
- రాజన్న సిరిసిల్ల

మండపాల నిర్వాహకులకు డిఎస్పి సూచనలు

ప్రతినిధి సెప్టెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవడంతోపాటు శాంతిభద్రతలు కాపాడాలని డిఎస్పి నాగేంద్ర చారి సూచించారు రాత్రి 10 గంటల తర్వాత స్పీకర్లు వినియోగించరాదని మండపాలు విద్యుత్ కనెక్షన్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు అత్యవసర సమయంలో డయల్ 112 సమాచారం ఇవ్వాలని సూచించారు

ప్రతినిధి సెప్టెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవడంతోపాటు శాంతిభద్రతలు కాపాడాలని డిఎస్పి నాగేంద్ర చారి సూచించారు రాత్రి 10 గంటల తర్వాత స్పీకర్లు వినియోగించరాదని మండపాలు విద్యుత్ కనెక్షన్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు అత్యవసర సమయంలో డయల్ 112 సమాచారం ఇవ్వాలని సూచించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.