08-07-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రం లోని బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి-జనసేన కూటమి ఆత్మీయ సమావేశం బిజెపి మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి -జనసేన నాయకులు మరియు కార్య కర్తలు పాల్గొనడం జరిగింది రాబోయే రోజుల్లో మండల స్థాయిలో బిజెపి-జనసేన కూటమిగా ఏర్పడి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు.జనసేన నాయకులు మాట్లాడుతూ గతంలో అనేక సమస్యల మీద మనుబోలు మండలం లో జనసేన పార్టీ పోరాటం చేయడం జరిగిందని కొన్ని సమస్యల మీద అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించడం జరిగింది అని తెలిపారు రాబోయే రోజుల్లో బిజెపి-జనసేన కలిసి ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేస్తామని అన్నారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలందరికీ తెలియజేస్తూ బిజెపి- జనసేనకూటమి పని చేస్తుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యాచవరం గ్రామానికి చెందిన గుంజి.రామయ్య బిజెపి పార్టీలో చేరడం జరిగింది అని అన్నారు రాబోయే రోజుల్లో మండల స్థాయిలో బిజెపి -జనసేన పార్టీ బలోపేతానికి కలసి కట్టుగా కృషి చేస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బోలా.శ్రీనివాసులు, చల్లా.లక్ష్మయ్య, ఇరగరాజు.వెంకయ్య, యాళ్ల. శ్రీనివాసులు, గణేశ్ జనసేన నాయకులు ప్రసాద్, జాకీర్ మరియు బీజేపీ ,జనసేన కార్యకర్తలు పాల్గొనటం జరిగింది.
బిజెపి-జనసేన కూటమి ఆత్మీయ సమావేసం
08-07-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రం లోని బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి-జనసేన కూటమి ఆత్మీయ సమావేశం బిజెపి మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి -జనసేన నాయకులు మరియు కార్య కర్తలు పాల్గొనడం జరిగింది రాబోయే రోజుల్లో మండల స్థాయిలో బిజెపి-జనసేన కూటమిగా ఏర్పడి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు.జనసేన నాయకులు మాట్లాడుతూ గతంలో అనేక సమస్యల మీద మనుబోలు మండలం లో జనసేన పార్టీ పోరాటం చేయడం జరిగిందని కొన్ని సమస్యల మీద అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించడం జరిగింది అని తెలిపారు రాబోయే రోజుల్లో బిజెపి-జనసేన కలిసి ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేస్తామని అన్నారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలందరికీ తెలియజేస్తూ బిజెపి- జనసేనకూటమి పని చేస్తుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యాచవరం గ్రామానికి చెందిన గుంజి.రామయ్య బిజెపి పార్టీలో చేరడం జరిగింది అని అన్నారు రాబోయే రోజుల్లో మండల స్థాయిలో బిజెపి -జనసేన పార్టీ బలోపేతానికి కలసి కట్టుగా కృషి చేస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బోలా.శ్రీనివాసులు, చల్లా.లక్ష్మయ్య, ఇరగరాజు.వెంకయ్య, యాళ్ల. శ్రీనివాసులు, గణేశ్ జనసేన నాయకులు ప్రసాద్, జాకీర్ మరియు బీజేపీ ,జనసేన కార్యకర్తలు పాల్గొనటం జరిగింది.