Sunday, 26 July 2026
  • Home  
  • ప్రజా సమస్యలే నా లక్ష్యం – యువ రిపోర్టర్ కుందూరు ఆనంద్
- అనకాపల్లి

ప్రజా సమస్యలే నా లక్ష్యం – యువ రిపోర్టర్ కుందూరు ఆనంద్

కుందూరు ఆనంద్ బి.కాం (డిగ్రీ) విద్యార్హతతో గత రెండు సంవత్సరాలుగా పున్నమి న్యూస్ రిపోర్టర్‌గా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సేవలందిస్తున్నారు. “ప్రజల సమస్యే నా వార్తకు ప్రాణం… నిజాన్ని నిర్భయంగా రాయడమే నా బాధ్యత” అనే సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేలా చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు. ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా ప్రజల పక్షాన నిలబడటమే నిజమైన జర్నలిజమని విశ్వసిస్తున్నారు. అలాగే పున్నమి రిపోర్టర్ కుటుంబాన్ని బలోపేతం చేస్తూ ప్రతి గ్రామంలో కనీసం 100 మంది రిపోర్టర్లను తీర్చిదిద్దడం తన ప్రధాన సంకల్పంగా ముందుకు సాగుతున్నారు

కుందూరు ఆనంద్ బి.కాం (డిగ్రీ) విద్యార్హతతో గత రెండు సంవత్సరాలుగా పున్నమి న్యూస్ రిపోర్టర్‌గా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సేవలందిస్తున్నారు. “ప్రజల సమస్యే నా వార్తకు ప్రాణం… నిజాన్ని నిర్భయంగా రాయడమే నా బాధ్యత” అనే సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేలా చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు. ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా ప్రజల పక్షాన నిలబడటమే నిజమైన జర్నలిజమని విశ్వసిస్తున్నారు. అలాగే పున్నమి రిపోర్టర్ కుటుంబాన్ని బలోపేతం చేస్తూ ప్రతి గ్రామంలో కనీసం 100 మంది రిపోర్టర్లను తీర్చిదిద్దడం తన ప్రధాన సంకల్పంగా ముందుకు సాగుతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.