పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 25 : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోనీ బడంగ్ పేట్ సిరిపురం యాదయ్య క్రీడా ప్రాంగణంలో మధుకర్ రెడ్డి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపు 40 స్కూళ్ల నుండి ఎంపిక చేసిన విద్యార్థులకు కబడ్డీ, కోకో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు చిన్నతనం నుండి క్రీడలలో రాణించాలని మానసికంగా శారీరకంగా చురుకుగా ఉండాలంటే క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ సీఐ శంకర్ నాయక్, ఎస్ ఐ సారంగపాణి, మాజీ కార్పోరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, బొల్లపల్లి కుమార్, సూర్ణగంటి విజయ్, మధుకర్, మాధవి, సిబ్బంది నార్య, శంకర్, ఉపేందర్. తదితరులు పాల్గొన్నారు

* పిల్లలు చిన్నతనం నుండి క్రీడలలో రాణించాలని..మాజీ మేయర్ పారిజాత *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 25 : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోనీ బడంగ్ పేట్ సిరిపురం యాదయ్య క్రీడా ప్రాంగణంలో మధుకర్ రెడ్డి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపు 40 స్కూళ్ల నుండి ఎంపిక చేసిన విద్యార్థులకు కబడ్డీ, కోకో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు చిన్నతనం నుండి క్రీడలలో రాణించాలని మానసికంగా శారీరకంగా చురుకుగా ఉండాలంటే క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ సీఐ శంకర్ నాయక్, ఎస్ ఐ సారంగపాణి, మాజీ కార్పోరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, బొల్లపల్లి కుమార్, సూర్ణగంటి విజయ్, మధుకర్, మాధవి, సిబ్బంది నార్య, శంకర్, ఉపేందర్. తదితరులు పాల్గొన్నారు

