చెన్నారావుపేట, సెప్టెంబర్ 15 ( సీఎం రిలీఫ్ఫండ్ వరమని పాత మగ్దంపురం గ్రామ సర్పంచ్ ననుమాస కరుణాకర్ అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో పాత మగ్దంపురం గ్రామానికి చెందిన కట్టూరి లక్ష్మణాచారికి రూ.19 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరయ్యాయి. ఆ చెక్కును బాధితుడికి మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అల్వాల శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ ననుమాస వీరస్వామి, వార్డు సభ్యులు నాంపల్లి సంపత్, నాయకులు బొత్త, పాషా, యూత్ అధ్యక్షులు గద్దల ప్రశాంత్, పరికినవీన్, సునీల్, తదితరులు పాల్గొన్నారు.

నిరు పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్
చెన్నారావుపేట, సెప్టెంబర్ 15 ( సీఎం రిలీఫ్ఫండ్ వరమని పాత మగ్దంపురం గ్రామ సర్పంచ్ ననుమాస కరుణాకర్ అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో పాత మగ్దంపురం గ్రామానికి చెందిన కట్టూరి లక్ష్మణాచారికి రూ.19 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరయ్యాయి. ఆ చెక్కును బాధితుడికి మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అల్వాల శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ ననుమాస వీరస్వామి, వార్డు సభ్యులు నాంపల్లి సంపత్, నాయకులు బొత్త, పాషా, యూత్ అధ్యక్షులు గద్దల ప్రశాంత్, పరికినవీన్, సునీల్, తదితరులు పాల్గొన్నారు.

