తిమ్మాజిపేట: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటంలో భాగంగా ఆగస్టు 6 నుంచి నిర్వహించే సీపీఐ పాదయాత్రల కరపత్రాలను తిమ్మాజిపేటలో విడుదల చేశారు. ఈనెల 8న తమ మండలానికి వచ్చే పాదయాత్ర బృందానికి ప్రజలు సహకరించాలని సీపీఐ మండల కార్యదర్శి కాజమెనుద్దీన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్ కోరారు. సెప్టెంబర్ 1న జరిగే చలో ఢిల్లీకి తరలిరావాలన్నారు. కార్యక్రమంలో యాదయ్య, కృష్ణయ్య, దేవేందర్, అశోక్ పాల్గొన్నారు.

తిమ్మాజి పెట్: సీపీఐ కరపత్రాల విడుదల.. పాదయాత్రకు పిలుపు
తిమ్మాజిపేట: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటంలో భాగంగా ఆగస్టు 6 నుంచి నిర్వహించే సీపీఐ పాదయాత్రల కరపత్రాలను తిమ్మాజిపేటలో విడుదల చేశారు. ఈనెల 8న తమ మండలానికి వచ్చే పాదయాత్ర బృందానికి ప్రజలు సహకరించాలని సీపీఐ మండల కార్యదర్శి కాజమెనుద్దీన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్ కోరారు. సెప్టెంబర్ 1న జరిగే చలో ఢిల్లీకి తరలిరావాలన్నారు. కార్యక్రమంలో యాదయ్య, కృష్ణయ్య, దేవేందర్, అశోక్ పాల్గొన్నారు.

