ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతి నిధి )
ఖమ్మం నగరం లోని నూతన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కి కూత వేటు దూరం లో గల 57 వ డివిజన్ లో బిజెపి 57 వ డివిజన్ ఇంచార్జి రుద్ర గాని మాధవ శుక్రవారం పర్యటించారు. డివిజన్ లోని ప్రజలు సమస్య లని అయన దృష్టికి తీసుకోని వచ్చారు. ప్రధానంగా
👉 డ్రైనేజీ లేక పోవడం,
👉వాటర్ లీకేజ్ లు
👉చెత్త ఎత్తి వేసే వారు రాక పోవడం
👉రోడ్లు సరిగ్గా లేకపోవడం
ప్రధాన సమస్య లు అని 57 వ డివిజన్ ప్రజలు తెలియజేసారు. గత వారం రోజులు గా కురిసిన వర్షాలకి డివిజన్ లో ని ప్రభుత్వ పాఠశాల నందు నీరు నిలిచి దోమలు Shan వస్తుంటే బ్లీచించిగ్ చల్లించి మాధవ్ తన సేవ హృదయం ని చాటుకున్నాడు.
ఈ సందర్భముగా మాధవ మాట్లాడుతు 57 వ డివిజన్ లో సమస్య ల పరిష్కారం కొరకు తాను కృషి చేస్తాను అని అన్నారు. కళ్లి బొల్లి మాటల తో ప్రజలని మోసం చేసే పాలకులకి బుద్ది చెప్పాలి అని బిజెపి అభ్యర్థి కి అవకాశం ఇవ్వాలి అని మాధవ 57 వ డివిజన్ ప్రజలని కోరారు


