29-05-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి)జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లా ముఖ్య నాయకులు శ్రీ మనుక్రాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మనుబోలు లో కేక్ కట్ చేసి జనసేన నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేసినారు. భవిష్యత్తు లో ఆయన మరిన్ని పదవులు చేప్పట్టాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలోజాకీర్ ,పవన్ ,సురేష్ ,సందీప్ తదితరులు పాల్గొన్నారు.
- Featured
జనసేన నాయకుడు మనుక్రాంత్ రెడ్డి కి మనుబోలు జనసేన ఆధ్వర్యంలో జన్మ దిన శుభాకంక్షాలు
29-05-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి)జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లా ముఖ్య నాయకులు శ్రీ మనుక్రాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మనుబోలు లో కేక్ కట్ చేసి జనసేన నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేసినారు. భవిష్యత్తు లో ఆయన మరిన్ని పదవులు చేప్పట్టాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలోజాకీర్ ,పవన్ ,సురేష్ ,సందీప్ తదితరులు పాల్గొన్నారు.