ఆదివారంనాడు మంత్రి ఆనం చేజర్ల మండలంలోని పెరుమాళ్ళపాడు గ్రామంలో రూ .1.5 కోట్లతో నిర్మించనున్న శ్రీ నాగేశ్వరస్వామి దేవాలయం మరియు చేజర్ల ,చిత్తలూరు గ్రామంలో రూ .2 కోట్లతో నిర్మించనున్న శ్రీ చెన్నకేశవస్వామి నూతన దేవాలయాలకు విచ్చేసి ఘనవిజయంగా శంకుస్థాపనప కార్యాన్ని పూర్తి చేసారు . తదుపరి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


