మనుబోలు 23-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) సర్వేపల్లి నియోజకవర్గం యం.ఎల్.ఏ ప్రజా నాయకుడు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రెండవసారి అత్యధిక మెజారిటీతో గెలుపొంది శాసనసభ్యులు అవ్వి ఈ రోజుకు ఒక సంవత్సరం ఐనది వచ్చే సంవత్సరం నకు కాకాని గారు మంత్రి గా అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ కాకాని గారి సేవలు రాష్ట్రమంతా ఉండాలనికోరుకుంటున్నాము.అలాగే మన గౌరవనీయులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు CM గా అవ్వి మనఅందరి ప్రభుత్వం అధికారం వచ్చి ఒక్క సంవత్సరం ఐన సందర్భంగా జట్లకొండూరు పంచాయితీ లో జ్యోతి నగర్ కాలనిలో ఆవుల తులసిరామ్ యాదవ్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కడివేటి చంద్ర శేఖర్ రెడ్డి చేతులు మీదగా కేక్ కట్ చేసుకుని తమ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది.ఇ కార్యక్రమం లో జ్యోతి నగర్ గ్రామ ప్రజలు మాస్కులు తో భౌతిక దూరం పాటిస్తూ పాల్గొన్నారు.
చారిత్రక విజయానికి ఏడాది
మనుబోలు 23-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) సర్వేపల్లి నియోజకవర్గం యం.ఎల్.ఏ ప్రజా నాయకుడు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రెండవసారి అత్యధిక మెజారిటీతో గెలుపొంది శాసనసభ్యులు అవ్వి ఈ రోజుకు ఒక సంవత్సరం ఐనది వచ్చే సంవత్సరం నకు కాకాని గారు మంత్రి గా అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ కాకాని గారి సేవలు రాష్ట్రమంతా ఉండాలనికోరుకుంటున్నాము.అలాగే మన గౌరవనీయులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు CM గా అవ్వి మనఅందరి ప్రభుత్వం అధికారం వచ్చి ఒక్క సంవత్సరం ఐన సందర్భంగా జట్లకొండూరు పంచాయితీ లో జ్యోతి నగర్ కాలనిలో ఆవుల తులసిరామ్ యాదవ్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కడివేటి చంద్ర శేఖర్ రెడ్డి చేతులు మీదగా కేక్ కట్ చేసుకుని తమ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది.ఇ కార్యక్రమం లో జ్యోతి నగర్ గ్రామ ప్రజలు మాస్కులు తో భౌతిక దూరం పాటిస్తూ పాల్గొన్నారు.