బ్రహ్మంగారిమఠం మండలంలోని చౌదరవారి పల్లి గ్రామానికి చెందిన అన్నపురెడ్డి రామిరెడ్డి తమ వ్యవసాయ పొలంలో నారుమడికి తయారు చేసుకునేందుకు వెళ్లిన రైతు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెంది ఉన్నాడు. అటువైపు పశువులను మేపుకొనేందుకు వెలుతున్నటువంటి మహిళా చూసి గ్రామస్తులకు తెలపడం జరిగింది. గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన రామిరెడ్డిని తమ నివాస గృహానికి తీసుకువెళ్లారు.

గుండెపోటుతో పొలంలో రైతు మృతి.
బ్రహ్మంగారిమఠం మండలంలోని చౌదరవారి పల్లి గ్రామానికి చెందిన అన్నపురెడ్డి రామిరెడ్డి తమ వ్యవసాయ పొలంలో నారుమడికి తయారు చేసుకునేందుకు వెళ్లిన రైతు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెంది ఉన్నాడు. అటువైపు పశువులను మేపుకొనేందుకు వెలుతున్నటువంటి మహిళా చూసి గ్రామస్తులకు తెలపడం జరిగింది. గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన రామిరెడ్డిని తమ నివాస గృహానికి తీసుకువెళ్లారు.

