మహాముత్తారం మండల కేంద్రంలోని స్తంభంపల్లి(PP) గ్రామంలో నేతకానీ కుల సంఘము,మార్కండేయ యూత్ వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు నిర్వహించే వినాయక చవితి ఉత్సవ కమిటీ ఏకగ్రీవంగా సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బుర్కాపేట రమేశ్, ఉపాధ్యక్షుడిగా భౌతు రాజ్ కుమార్ , ప్రధాన కార్యదర్శిగా జాడి రాజేష్, కార్యదర్శిగా జాడి రమాకాంత్,మాడెం జగదీష్ , కోశాధికారిగా జోడే బాలకృష్ణ, సలహదారులుగా లోక భరత్ చంద్ , గజ్జెల రాజబాబు, జాడి శ్రీకాంత్, జాడి రాకేష్,బొందయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నేతకానీ కుల పెద్దమనిషి జాడి గొర్ల మల్లయ్య తెలిపారు.అలాగే ఈరోజు మండపం కి సంబందించిన భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.



