ఖమ్మం: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం ఖమ్మం నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ కమిషనర్ సునిల్ దత్ ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.



