Wednesday, 22 July 2026
  • Home  
  • క్వారీలో ఇరుక్కున్న ఎలుగుబంటిని అటవీ ప్రాంతానికి తరలింపు
- అనంతపురం

క్వారీలో ఇరుక్కున్న ఎలుగుబంటిని అటవీ ప్రాంతానికి తరలింపు

బొమ్మనహాల్ మండలం నేమకల్లు కొండపై క్వారీలో ఇరుక్కుపోయిన ఎలుగుబంటిని రక్షించినట్లు ఫారెస్టు డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ దామోదర రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం 100 అడుగుల లోతు క్వారీలోని బండరాళ్ల మధ్య ఎలుగుబంటి చిక్కుకుంది. అటవీ సిబ్బంది రెస్క్యూ చేసి రాత్రి సమయంలో కొండపైకి సురక్షితంగా చేర్చగలిగారు. దీంతో ఎలుగుబంటి ప్రాణాపాయం నుంచి బయటపడి అడవిలోకి వెళ్లడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

బొమ్మనహాల్ మండలం నేమకల్లు కొండపై క్వారీలో ఇరుక్కుపోయిన ఎలుగుబంటిని రక్షించినట్లు ఫారెస్టు డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ దామోదర రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం 100 అడుగుల లోతు క్వారీలోని బండరాళ్ల మధ్య ఎలుగుబంటి చిక్కుకుంది. అటవీ సిబ్బంది రెస్క్యూ చేసి రాత్రి సమయంలో కొండపైకి సురక్షితంగా చేర్చగలిగారు. దీంతో ఎలుగుబంటి ప్రాణాపాయం నుంచి బయటపడి అడవిలోకి వెళ్లడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.