Friday, 11 July 2025
  • Home  
  • కరోనా వైరస్ పై పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం నందు అవగాహన కార్యక్రమం
- Featured

కరోనా వైరస్ పై పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం నందు అవగాహన కార్యక్రమం

రాపూరు, జూన్ 08, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి): రాపూరు మండలం లోని శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం నందు రెండు రోజులు సిబ్బందికి,లోకల్ భక్తులకు దర్శనం ట్రైల్ రన్ నిర్వహించు భాగముగా ఆలయ అర్చకులు సిబ్బందికి ఎపినాపి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ వారి సిబ్బంది కలసి దేవస్థానం కార్యాలయం వద్ద కరోనా వైరస్ దృష్ట్యా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కోసం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వ్యాధిగ్రస్తులను ఎలా గుర్తించాలి, ధర్మల్ టెంపరేచర్ ఏ విధంగా ఉపయోగించాలి, ఒకవేళ ఎవరికైనా వ్యాధి ఉన్నది అని గుర్తించిన ఎడల వారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏ.ఓ జోల్లు.వెంకటసుబ్బయ్య, ఆలయ పాలకమండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు

రాపూరు, జూన్ 08, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి): రాపూరు మండలం లోని శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం నందు రెండు రోజులు సిబ్బందికి,లోకల్ భక్తులకు దర్శనం ట్రైల్ రన్ నిర్వహించు భాగముగా ఆలయ అర్చకులు సిబ్బందికి ఎపినాపి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ వారి సిబ్బంది కలసి దేవస్థానం కార్యాలయం వద్ద కరోనా వైరస్ దృష్ట్యా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కోసం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వ్యాధిగ్రస్తులను ఎలా గుర్తించాలి, ధర్మల్ టెంపరేచర్ ఏ విధంగా ఉపయోగించాలి, ఒకవేళ ఎవరికైనా వ్యాధి ఉన్నది అని గుర్తించిన ఎడల వారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏ.ఓ జోల్లు.వెంకటసుబ్బయ్య, ఆలయ పాలకమండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.