Saturday, 5 September 2026
  • Home  
  • ఏఐవైఎఫ్ తాండూర్ మండల 3వ మహాసభలను జయప్రదం చేయండి
- మంచిర్యాల

ఏఐవైఎఫ్ తాండూర్ మండల 3వ మహాసభలను జయప్రదం చేయండి

ఆగస్టు 22న భగత్‌సింగ్ భవన్‌లో జరిగే ఏఐవైఎఫ్ తాండూర్ మండల 3వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, షూరిటీ లేకుండా బ్యాంకు రుణాలు, యూత్ డిక్లరేషన్ హామీల అమలు కోసం మహాసభల్లో భవిష్యత్ పోరాటాలపై తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్య అతిథిగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి హాజరుకానున్నారు.

ఆగస్టు 22న భగత్‌సింగ్ భవన్‌లో జరిగే ఏఐవైఎఫ్ తాండూర్ మండల 3వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, షూరిటీ లేకుండా బ్యాంకు రుణాలు, యూత్ డిక్లరేషన్ హామీల అమలు కోసం మహాసభల్లో భవిష్యత్ పోరాటాలపై తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్య అతిథిగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి హాజరుకానున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.