డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయ కమిషనర్ ఛాంబర్ నందు కమిషనర్ పి.రవివర్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశముల ప్రకారం ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తులు ఆన్ లైన్ చేయించుకొనుటకు రేపు అనగా ది.16.09. 2026 బుధవారం సాయంత్రం వరకూ అవకాశం కల్పించటం జరిగిందని, ఈ అవకాశం అర్హులందరూ తమ పరిధిలో గల స్వర్ణ వార్డులకు వెళ్ళి ఆన్లైన్ చేయించుకోవాలని కోరారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ఆన్లైన్ చేయించుకోవడానికి నేటి సాయంత్రం వరకు మాత్రమే అవకాశం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయ కమిషనర్ ఛాంబర్ నందు కమిషనర్ పి.రవివర్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశముల ప్రకారం ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తులు ఆన్ లైన్ చేయించుకొనుటకు రేపు అనగా ది.16.09. 2026 బుధవారం సాయంత్రం వరకూ అవకాశం కల్పించటం జరిగిందని, ఈ అవకాశం అర్హులందరూ తమ పరిధిలో గల స్వర్ణ వార్డులకు వెళ్ళి ఆన్లైన్ చేయించుకోవాలని కోరారు.

