ఉదయగిరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జలవనరుల శాఖపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని సాగునీరు, రవాణా, రైతు సమస్యలపై చర్చించారు. బండగానిపల్లి ఘాట్ రోడ్ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. సోమశిల ఉత్తర కాలువ విస్తరణ అవసరాన్ని ప్రస్తావించారు. వెల్లిగొండ, గండిపాలెం ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. త్రాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

ఉదయగిరిలో జలవనరుల శాఖ సమీక్ష – రైతు సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎమ్మెల్యే కాకర్ల
ఉదయగిరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జలవనరుల శాఖపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని సాగునీరు, రవాణా, రైతు సమస్యలపై చర్చించారు. బండగానిపల్లి ఘాట్ రోడ్ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. సోమశిల ఉత్తర కాలువ విస్తరణ అవసరాన్ని ప్రస్తావించారు. వెల్లిగొండ, గండిపాలెం ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. త్రాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

