Sunday, 16 August 2026
  • Home  
  • ఉత్తమ పనితీరు అవార్డు అందుకున్న ఏపీఓ జగదీశ్వరరావు
- అల్లూరి సీతారామరాజు

ఉత్తమ పనితీరు అవార్డు అందుకున్న ఏపీఓ జగదీశ్వరరావు

80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని పాడేరులో నిర్వహించిన వేడుకల్లో అరకులోయ మండల వీబీజీ రామ్‌జీ ఏపీఓ జే. జగదీశ్వరరావు ఉత్తమ పనితీరు అవార్డు అందుకున్నారు. విధుల్లో ప్రతిభ, అంకితభావంతో పనిచేస్తూ పథకం అమలులో చురుకైన పాత్ర పోషించినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి. నిశాంతి ఆయనకు ఉత్తమ పనితీరు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ అవార్డు తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని జగదీశ్వరరావు తెలిపారు.

80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని పాడేరులో నిర్వహించిన వేడుకల్లో అరకులోయ మండల వీబీజీ రామ్‌జీ ఏపీఓ జే. జగదీశ్వరరావు ఉత్తమ పనితీరు అవార్డు అందుకున్నారు. విధుల్లో ప్రతిభ, అంకితభావంతో పనిచేస్తూ పథకం అమలులో చురుకైన పాత్ర పోషించినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి. నిశాంతి ఆయనకు ఉత్తమ పనితీరు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ అవార్డు తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని జగదీశ్వరరావు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.