Sunday, 13 September 2026
  • Home  
  • అరకు: మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన ర్యాలీ
- అల్లూరి సీతారామరాజు

అరకు: మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన ర్యాలీ

అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి ఆదేశాలతో శుక్రవారం మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణకు మట్టి విగ్రహాలే మేలని ప్రిన్సిపాల్ సూచించారు. విద్యార్థినులు నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అధ్యాపకులు, సిబ్బందికి ప్రిన్సిపాల్ మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి ఆదేశాలతో శుక్రవారం మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణకు మట్టి విగ్రహాలే మేలని ప్రిన్సిపాల్ సూచించారు. విద్యార్థినులు నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అధ్యాపకులు, సిబ్బందికి ప్రిన్సిపాల్ మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.