Thursday, 10 September 2026
  • Home  
  • అరకు: మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడండి
- అల్లూరి సీతారామరాజు

అరకు: మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడండి

మట్టి గణపతి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. సీహెచ్ కేశవరావు పిలుపునిచ్చారు. గురువారం గిరిజన మ్యూజియం వద్ద విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన ప్రతిమల వల్ల జలాలు కలుషితమవుతాయని తెలిపారు. అనంతరం ర్యాలీ చేసి వ్యాపారులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఎన్ఎస్ఎస్ పీఓ విజయలక్ష్మీ, లచ్చన్న, అధ్యాపకులు పాల్గొన్నారు. Uploaded Video:

మట్టి గణపతి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. సీహెచ్ కేశవరావు పిలుపునిచ్చారు.

గురువారం గిరిజన మ్యూజియం వద్ద విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన ప్రతిమల వల్ల జలాలు కలుషితమవుతాయని తెలిపారు. అనంతరం ర్యాలీ చేసి వ్యాపారులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఎన్ఎస్ఎస్ పీఓ విజయలక్ష్మీ, లచ్చన్న, అధ్యాపకులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.