Sunday, 7 June 2026
  • Home  
  • వేసవి శిబిరం ముగింపు వేడుక ఘనం
- ఆంధ్రప్రదేశ్

వేసవి శిబిరం ముగింపు వేడుక ఘనం

విశాఖపట్నం గాజువాక శాఖ గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపు, బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్, కార్యదర్శి బుర్రి కుమార్ రాజు, మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, టి. శ్రీరామ్మూర్తి, బలిరెడ్డి సత్యనారాయణ, అజయ్ కుమార్, పి.వి. రమణ పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. పుస్తక పఠనం అలవాటు మేధాశక్తిని పెంపొందిస్తుందని చైర్మన్ సూచించారు. కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారి బి. సూర్యకళ నిర్వహించగా, విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు, మజ్జిగ పంపిణీ చేశారు.

విశాఖపట్నం గాజువాక శాఖ గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపు, బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్, కార్యదర్శి బుర్రి కుమార్ రాజు, మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, టి. శ్రీరామ్మూర్తి, బలిరెడ్డి సత్యనారాయణ, అజయ్ కుమార్, పి.వి. రమణ పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. పుస్తక పఠనం అలవాటు మేధాశక్తిని పెంపొందిస్తుందని చైర్మన్ సూచించారు. కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారి బి. సూర్యకళ నిర్వహించగా, విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు, మజ్జిగ పంపిణీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.