రాజుపాలెం మండలం వెలవలి గ్రామంలో ఆదివారం ఉదయం టీడీపీలోని రెండు వర్గాలవారు గొడవపడ్డారు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. మౌలాలిపై అదే గ్రామానికి చెందిన కమ్మసాబ్ మహబూబ్ బాషా, తమ్ముడు ఖాజావల్లీ కలిసి దాడి చేశారు. గాయపడిన మౌలాలిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. కుందూనది వద్ద మట్టిని తోలుకొనే విషయమై ఇరువురి మధ్య గొడవ జరిగింది. పోలీసు విచారిస్తున్నారు.

వెలవలిలో ఇరు వర్గాల మధ్య గొడవ.. వ్యక్తికి గాయాలు.!
రాజుపాలెం మండలం వెలవలి గ్రామంలో ఆదివారం ఉదయం టీడీపీలోని రెండు వర్గాలవారు గొడవపడ్డారు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. మౌలాలిపై అదే గ్రామానికి చెందిన కమ్మసాబ్ మహబూబ్ బాషా, తమ్ముడు ఖాజావల్లీ కలిసి దాడి చేశారు. గాయపడిన మౌలాలిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. కుందూనది వద్ద మట్టిని తోలుకొనే విషయమై ఇరువురి మధ్య గొడవ జరిగింది. పోలీసు విచారిస్తున్నారు.

