Saturday, 2 May 2026
  • Home  
  • రోడ్డు ప్రమాదం…. ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు
- కడప

రోడ్డు ప్రమాదం…. ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు

శుక్రవారం రాత్రి జమ్మలమడుగు-మైదుకూరు బైపాస్ రోడ్డులో శ్రీదేవి ఫంక్షన్ హాల్ వద్ద గుర్తు తెలియని ట్రాక్టర్ డీ కొనడంతో నంద్యాల(D) చాగలమర్రికి చెందిన ఆకుమళ్ళ షరీఫ్(22), దువ్వూరు(M) కృష్ణంపల్లెకు చెందిన అందె నరసింహులు స్పాట్లో మృతి చెందారు. చాగలమర్రి(M) చిన్నవంగలి గ్రామానికి చెందిన ఇమాంఖాసిం తీవ్రంగా గాయపడ్డాడు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ట్రాక్టర్ కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సీఐ నాగభూషణ్ తెలిపారు.

శుక్రవారం రాత్రి జమ్మలమడుగు-మైదుకూరు బైపాస్ రోడ్డులో శ్రీదేవి ఫంక్షన్ హాల్ వద్ద గుర్తు తెలియని ట్రాక్టర్ డీ కొనడంతో నంద్యాల(D) చాగలమర్రికి చెందిన ఆకుమళ్ళ షరీఫ్(22), దువ్వూరు(M) కృష్ణంపల్లెకు చెందిన అందె నరసింహులు స్పాట్లో మృతి చెందారు. చాగలమర్రి(M) చిన్నవంగలి గ్రామానికి చెందిన ఇమాంఖాసిం తీవ్రంగా గాయపడ్డాడు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ట్రాక్టర్ కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సీఐ నాగభూషణ్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.