Saturday, 16 May 2026
  • Home  
  • రైతుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి
- ఎన్ టి ఆర్ జిల్లా

రైతుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి

ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు పట్టణ పరిధి లోని బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ నందు వ్యవసాయ శాఖ వారి సౌజన్యం తో, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆధ్వర్యంలో రైతుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి పాల్గొని రైతులకు మార్గదర్శక సూచనలు అందించారు. ఆమె మాట్లాడుతూ — రైతులు ఆధునిక పద్ధతుల్లోవ్యవసాయం చేయడం ద్వారా దిగుబడులు పెంచుకోవాలని, ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది, రైతులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు పట్టణ పరిధి లోని బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ నందు వ్యవసాయ శాఖ వారి సౌజన్యం తో, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆధ్వర్యంలో రైతుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి పాల్గొని రైతులకు మార్గదర్శక సూచనలు అందించారు. ఆమె మాట్లాడుతూ — రైతులు ఆధునిక పద్ధతుల్లోవ్యవసాయం చేయడం ద్వారా దిగుబడులు పెంచుకోవాలని, ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది, రైతులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.