*రెడ్డిగూడెం మండలం కొత్త మద్దుల పర్వ గ్రామం శివాలయం నందు నూతన ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డిగూడెం మండల జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి గారు,జాతీయ బీసీ సెల్ నాయకులు నాగనబోయినా మారేష్ గారు మరియు ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి తోటకూర రవిబాబు గారు,ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ కొలుసు గంగాధర్ గారు,గ్రామం పార్టీ అధ్యక్షులు పాలంకి రమణారెడ్డి గారు,మాజీ ఉప సర్పంచ్ బొమ్మిన సత్యనారాయణ గారు,దాసరి గురవయ్య గారు,పంది బాబురావు గారు తదితరులు పాల్గొన్నారు..*




