Saturday, 22 August 2026
  • Home  
  • రహదారి సమస్యలను పరిష్కరించాలని ఎంపీకి వినతి
- ఎన్ టి ఆర్ జిల్లా

రహదారి సమస్యలను పరిష్కరించాలని ఎంపీకి వినతి

విజయవాడ ఎంపీ కార్యాలయంలో విస్సన్నపేట మండల టీడీపీ నేతలు ఎంపీ చిన్నిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా విస్సన్నపేట మండలం తాతకుంట్ల, నరసాపురం, మారేమండ గ్రామ ప్రజల రహదారి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. తాతకుంట్ల మెయిన్ రోడ్డు నుండి మిట్టగూడెం, మారేమండ, నరసాపురం కలుపుతూ వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారిందన్నారు. కొద్దిపాటి వర్షానికి రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్నారు. కావున రోడ్డు వేయాలని కోరారు.

విజయవాడ ఎంపీ కార్యాలయంలో విస్సన్నపేట మండల టీడీపీ నేతలు ఎంపీ చిన్నిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా విస్సన్నపేట మండలం తాతకుంట్ల, నరసాపురం, మారేమండ గ్రామ ప్రజల రహదారి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. తాతకుంట్ల మెయిన్ రోడ్డు నుండి మిట్టగూడెం, మారేమండ, నరసాపురం కలుపుతూ వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారిందన్నారు. కొద్దిపాటి వర్షానికి రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్నారు. కావున రోడ్డు వేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.