Tuesday, 2 June 2026
  • Home  
  • మరాఠా రిజర్వేషన్ ఉద్యమం: నిరాహార దీక్ష విరమించిన మనోజ్ జరంగే-పాటిల్
- News

మరాఠా రిజర్వేషన్ ఉద్యమం: నిరాహార దీక్ష విరమించిన మనోజ్ జరంగే-పాటిల్

మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే-పాటిల్ తన దీక్షను విరమించారు. రాష్ట్ర ప్రభుత్వం 12 అంశాల ప్రతిపాదనను సమర్పించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కున్బీ ధృవపత్రాల జారీ, నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి అంశాలకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు. అయితే ఒక నెలలో హామీలను అమలు చేయాలని ప్రభుత్వానికి గడువు విధించారు

మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే-పాటిల్ తన దీక్షను విరమించారు. రాష్ట్ర ప్రభుత్వం 12 అంశాల ప్రతిపాదనను సమర్పించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కున్బీ ధృవపత్రాల జారీ, నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి అంశాలకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు. అయితే ఒక నెలలో హామీలను అమలు చేయాలని ప్రభుత్వానికి గడువు విధించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.