ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గంలోని పీఎంపాలెం సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాలలో (క్రికెట్ స్టేడియం వెనుక) జూన్ 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 5:30 వరకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు భీమిలి నియోజకవర్గ ఐటీడీపీ ఉపాధ్యక్షుడు, వృక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాకర సురేష్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, యువనేత గంటా రవి తేజ పర్యవేక్షణలో జరిగే ఈ మేళాలో 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. టెన్త్ నుంచి పీజీ వరకు అర్హత కలిగిన యువత naipunyam.ap.gov.inలో నమోదు చేసుకుని, రెజ్యూమ్, విద్యార్హత పత్రాలు, ఆధార్తో ఇంటర్వ్యూకు హాజరుకావాలని ఆయన సూచించారు.

భీమిలిలో జూన్ 30న మెగా జాబ్ మేళా – 50కి పైగా కంపెనీలతో యువతకు ఉద్యోగావకాశాలు
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గంలోని పీఎంపాలెం సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాలలో (క్రికెట్ స్టేడియం వెనుక) జూన్ 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 5:30 వరకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు భీమిలి నియోజకవర్గ ఐటీడీపీ ఉపాధ్యక్షుడు, వృక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాకర సురేష్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, యువనేత గంటా రవి తేజ పర్యవేక్షణలో జరిగే ఈ మేళాలో 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. టెన్త్ నుంచి పీజీ వరకు అర్హత కలిగిన యువత naipunyam.ap.gov.inలో నమోదు చేసుకుని, రెజ్యూమ్, విద్యార్హత పత్రాలు, ఆధార్తో ఇంటర్వ్యూకు హాజరుకావాలని ఆయన సూచించారు.

