బిసిలకు 42% రిజర్వేషన్ లు అమలు చేయాలి: మంద దిలీప్
————————————————–
జనగామ, అక్టోబర్18,పున్నమి న్యూస్:
తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు టీఆర్పీ జిల్లా నాయకులు మంద దిలీప్ అధ్యక్షతన బీసీ 42% రిజర్వేషన్ సాధన లక్ష్యంగా ప్రభుత్వ,ప్రైవేట్ విద్యాసంస్థలను బంద్ చేయించగా అందుకు పూర్తి మద్దతు తెలిపిన కళాశాల,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు.తెలంగాణ రాష్ట్రబంద్ లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా జనగామ పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేసి తెలంగాణ బంద్ ను విజయవంతం చేశామని మంద దిలీప్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిట్టబోయిన నరేష్, ఎండిసిరవుద్దీన్ , మల్లేశం, బొంకురి రమేష్, నక్క యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

బిసిలకు 42% రిజర్వేషన్ బంద్ విజయవంతం
బిసిలకు 42% రిజర్వేషన్ లు అమలు చేయాలి: మంద దిలీప్ ————————————————– జనగామ, అక్టోబర్18,పున్నమి న్యూస్: తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు టీఆర్పీ జిల్లా నాయకులు మంద దిలీప్ అధ్యక్షతన బీసీ 42% రిజర్వేషన్ సాధన లక్ష్యంగా ప్రభుత్వ,ప్రైవేట్ విద్యాసంస్థలను బంద్ చేయించగా అందుకు పూర్తి మద్దతు తెలిపిన కళాశాల,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు.తెలంగాణ రాష్ట్రబంద్ లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా జనగామ పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేసి తెలంగాణ బంద్ ను విజయవంతం చేశామని మంద దిలీప్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిట్టబోయిన నరేష్, ఎండిసిరవుద్దీన్ , మల్లేశం, బొంకురి రమేష్, నక్క యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

