పున్నమి ప్రతినిధి ఆగస్టు 21 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంగొల్లపల్లి గ్రామంలో ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు షట్టర్ తాళాలు పగలగొట్టి నగదు వస్తువులు ఎత్తుకెళ్లారు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ యజమాని రాగా చోరీగుర్తించి యజమాని పాతూరి రాజేశ్వర్ రెడ్డి కి సమాచారం అందించారు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు



