కొడవలూరు మండలంలోని కమలపాలెం గ్రామంలో పైడేరు కట్టలు ఆక్రమణకు గురయ్యాయని గ్రామస్థులు ఆరోపించారు. ప్రభుత్వ భూమిని తవ్వి వ్యవసాయ భూమిలో కలిపేశారని పేర్కొన్నారు. ఈ చర్య వల్ల భవిష్యత్తులో వరదల సమయంలో గ్రామానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
పైడేరు కట్ట ఆక్రమణ కలకలం | గ్రామ రైతులు.
కొడవలూరు మండలంలోని కమలపాలెం గ్రామంలో పైడేరు కట్టలు ఆక్రమణకు గురయ్యాయని గ్రామస్థులు ఆరోపించారు. ప్రభుత్వ భూమిని తవ్వి వ్యవసాయ భూమిలో కలిపేశారని పేర్కొన్నారు. ఈ చర్య వల్ల భవిష్యత్తులో వరదల సమయంలో గ్రామానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.

