✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా
అనపర్తి, జూన్ 19 ( పున్నమి న్యూస్ ): నేషనల్ రీడర్స్ డే సందర్భంగా అనపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, IAS గారికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పుస్తకాలను అందజేశారు.
పఠన సంస్కృతిని ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి నియోజకవర్గం, అనపర్తి మండలం, అనపర్తి టౌన్కు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



