పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కలెక్టరేట్ నుంచి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ గరీమ అగర్వాల్ పాల్గొన్నారు ఎస్ఐఆర్ లో నో మ్యాపింగ్ కేటగిరిలో గుర్తించిన ఓటర్లకు నోటీసులు ఇచ్చి పారదర్శకంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో
83.846 నోటీసులకు గాను 59.588 మందికి అందజేశామని కలెక్టర్ తెలిపారు నిర్ణీత గడవులో విచారణ పూర్తి చేస్తామన్నారు



