అమరావతి: మే నెలలో జరగనున్న టీడీపీ మహానాడు వేదికలో కీలక మార్పు చోటుచేసుకుంది. తొలుత శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని భావించిన అధిష్టానం, తాజా పరిణామాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాను వేదికగా ఖరారు చేసింది. జూన్, జూలై నెలల్లో ఉత్తరాంధ్రలో నరేంద్ర మోదీ సభలు జరిగే అవకాశాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో కార్యకర్తలు హాజరయ్యే ఈ మహాసభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాయి.

టీడీపీ మహానాడు వేదిక మార్పు… ఈసారి నెల్లూరులో నిర్వహణ
అమరావతి: మే నెలలో జరగనున్న టీడీపీ మహానాడు వేదికలో కీలక మార్పు చోటుచేసుకుంది. తొలుత శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని భావించిన అధిష్టానం, తాజా పరిణామాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాను వేదికగా ఖరారు చేసింది. జూన్, జూలై నెలల్లో ఉత్తరాంధ్రలో నరేంద్ర మోదీ సభలు జరిగే అవకాశాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో కార్యకర్తలు హాజరయ్యే ఈ మహాసభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాయి.

