రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 27 (పున్నమి ప్రతినిధి): గూడూరు గ్రామానికి ‘హర్ ఘర్ జల్’ హోదా లభించింది. గ్రామంలోని అన్ని కుటుంబాలకు ఇంటింటా కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు ధృవీకరణ పత్రం జారీ చేశారు. గ్రామసభలో ‘హర్ ఘర్ జల్’, ఎస్ఐఆర్పై ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ చీటీ సునీత వెంకట నరసింహారావు, ఉప సర్పంచ్ తాటకర్ల ప్రభాకర్ RWS AE ప్రవీణ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. బీఎల్ఓ మంజుల ఎస్ఐఆర్ నోటీసులపై ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో 180 మందికి పైగా ఓటర్లకు నోటీసులు అందిన నేపథ్యంలో, ఓటు హక్కు కోల్పోకుండా అవసరమైన పత్రాలను బీఎల్ఓకు సమర్పించాలని సర్పంచ్ సూచించారు.

గూడూరు కు హర్ గర్ జల్ హోదా
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 27 (పున్నమి ప్రతినిధి): గూడూరు గ్రామానికి ‘హర్ ఘర్ జల్’ హోదా లభించింది. గ్రామంలోని అన్ని కుటుంబాలకు ఇంటింటా కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు ధృవీకరణ పత్రం జారీ చేశారు. గ్రామసభలో ‘హర్ ఘర్ జల్’, ఎస్ఐఆర్పై ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ చీటీ సునీత వెంకట నరసింహారావు, ఉప సర్పంచ్ తాటకర్ల ప్రభాకర్ RWS AE ప్రవీణ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. బీఎల్ఓ మంజుల ఎస్ఐఆర్ నోటీసులపై ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో 180 మందికి పైగా ఓటర్లకు నోటీసులు అందిన నేపథ్యంలో, ఓటు హక్కు కోల్పోకుండా అవసరమైన పత్రాలను బీఎల్ఓకు సమర్పించాలని సర్పంచ్ సూచించారు.

