ఖమ్మంకు చెందిన శ్రీమతి మంద సరస్వతిని బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి శిల్పా రెడ్డి ఖమ్మం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి ఆమె నాయకత్వం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.



