✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమొలు గ్రామం లోని ప్రజలు కరెంటు కోత మరియు లో వోల్టేజ్ తో చాలా ఇక్కట్లు పాలవుతున్నారు.
మండల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని అడగగా మా ప్రాబ్లం కాదని అది మీ గ్రామంలో ప్రాబ్లం అని చెప్పుచున్నారు.
గ్రామంలో పగలు 3,4 గంటలు, రాత్రులు 4,5 గంటలు గంటలు పవర్ లేకపోవడంతో ప్రజలు ఇక్కట్లు పాలవుతున్నారు దీని గురించి అధికారులు తమ చర్య లు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
End
Uploaded Video:

