రామసింగవరం, ద్వారకాతిరుమల మండలం, ఏలూరు జిల్లా, గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, కొత్తగా ముమ్మడి జయమ్మ గారికి ఫౌజ్ పెన్షన్, అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు రాచమంటి శ్రీనివాసరావు గారు, ఉందుర్తి రమణమహర్షి గారు, ముమ్మడి రాంబాబు గారు, కాలసాని శ్రీనివాసరావు గారు, పైడి ముక్కుల ఏడుకొండలు గారు,జువ్వ పుల్లారావు గారు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




