Saturday, 19 September 2026

Tag: #narsapuram medical news

పశ్చిమ గోదావరి

వేముల దీవి గ్రామంలో సేవా సంకల్ప అభయాన్ ప్రోగ్రాం

నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ గ్రామంలో శనివారం సర్దకోడప తుఫాను బిల్డింగ్ నందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా పాలనకు 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప అభయాన్ ప్రోగ్రాం నెల రోజులు పాటు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా సర్దుకొడప తుఫాన్ బిల్డింగ్ నందు సేవా సంకల్ప సంచార చికిత్స కేంద్రం నిర్వహించిన తూర్పు తాళ్ళు వైద్యాధికారి డాక్టర్ అనిల్ కిరణ్ మరియు వైద్య సిబ్బంది వై.టి. మూర్తి ,రవి కిరణ్ ,ఇందిర, ప్రేమలత, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, డీఈవో స్వామి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.