భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఓం సాయి ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ సూచన మేరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి వచ్చి స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకొని 70 మంది రక్తం ఇవ్వడం జరిగింది అదేవిధంగా బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు దేవరాయ ఎల్లయ్య అధ్యక్షతన జెండా ఎగరవేసి విమోచన దినాన్ని జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరుట్ల దశమంత రెడ్డి గారు రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్ శివరాజ్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి కొంతం శ్రీనివాస్ బ్లడ్ క్యాంపు నిర్వహకులు మెడికల్ సెల్ జిల్లా కన్వీనర్ ఉల్లోజు వెంకటేశ్వర్లు జిల్లా ఎన్నికల అధికార ప్రతినిధి పెద్దోజు జగదీష్ డాక్టర్ సెల్ జిల్లా కన్వీనర్ పెద్ది శశిధర్ పిట్టల సత్యం బీజేవైఎం జిల్లా అధ్యక్షులు హరీష్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు జీవనజ్యోతి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి బంధారపు యాదగిరి పవన్ శర్మ బొమ్మ కంటి అనిల్ ఆవుల శ్రీనివాస్ దూసరి శివకృష్ణ తుడుముల అనిల్ మొదలవారి పాల్గొన్నారు


